కైకాల సత్యనారాయణ (1935 జులై 25 - 2022 డిసెంబరు 23) తెలుగు సినిమా సీనియర్ నటుడు, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. 60 సంవత్సరాల సినీజీవితంలో ఉన్న ఆయన 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక,...
Mr Uppalapatti Venkata Krishnam Raju passed away this morning at about 3-25 A M at Hyderabad. Actor-Politician, Journalist-Photographer all rolled in to one Mr Krishnam Raju is no more. He...
నవ సాహితి ఇంటర్నేషనల్ సంస్థ వారు ఎంపిక చేసిన ఉత్తమ విమర్శ వ్యాసానికి మాడభూషి కళా పరిషత్ ద్వారా అఫ్సర్ కవిత్వం గురించి రాసిన విమర్శనా వ్యాసానికి ఈ పురస్కారం దక్కగా,రచయిత, బెంగులూరు వాసి, డా. శ్రీనివాస్ వాసుదేవ్ కి, ఆంధ్రజ్యోతి...
ఏలూరు, జూలై 23: పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ శుక్రవారం సి.అర్.అర్.రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినిలకు దిశ యాప్ గురించి సంపూర్ణంగా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలు,బాలికల సంరక్షణ కొరకు ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన దిశ యాప్ గురించి...
సింగరేణి మాజీ డైరెక్టర్ ఎన్. బి.కె. మూర్తి మృతి…*నివాళులు అర్పించిన రంగన్నగూడెం గ్రామా ప్రజా ప్రతినిధులు… *కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రంగన్న గూడెం లో ప్రాథమిక విద్యను అభ్యసించిన ప్రముఖ మైనింగ్ ఇంజనీర్ ,సింగరేణి కాలరీస్ డైరెక్టర్ టెక్నికల్ గా పని...
మొదటి విడత నాడు – నేడు, నూతన విద్యావిధానం, రెండో విడత నాడు–నేడు, విద్యాకానుక సంబంధిత అంశాలపై సీఎం సమగ్ర సమీక్ష.నూతన విద్యావిధానంపై కొలిక్కి వచ్చిన కసరత్తుఅధికారులకు కీలకమైన అదేశాలు జారీ చేసిన సీఎం వైయస్.జగన్ సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కీలక...
విద్యాశాఖలో నాడు-నేడుపై సీఎం వైఎస్ జగన్ సమీక్షఅమరావతి : విద్యాశాఖకు సంబంధించిన నాడు-నేడు కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష చేపట్టారు. ఆగస్టు 16 నుంచి పాఠశాలల పునఃప్రారంభం చేయాలని, అప్పుడే మొదటి విడత...
ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి సోమవారం పోలవరం ప్రాజెక్టుప్రాంతం లో పర్యటించారు.గుంటూరు జిల్లా లోని తాడేపల్లి నుంచి నేరుగా పోలవరంకు హెలికాప్టర్లో చేరుకున్నారు.హెలిపాడ్ వద్ద మంత్రులు, ఉభయ గోదావరి జిల్లాల ప్రజా ప్రతినిధులు, అధికారులు సీఎం కి స్వాగతం పలికారు.హెలిపాడ్ వద్దనున్న...
వరికుంటపాడు: నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో నకిలీ కోడిగుడ్లు కలకలం సృష్టించాయి. మండల కేంద్రానికి సమీపంలోని ఆండ్రావారిపల్లెలో ఓ వ్యక్తి ఆటోలో కోడిగుడ్లను అమ్మకానికి తెచ్చాడు. 30 కోడి గుడ్లు రూ.130 అని చెప్పడంతో స్థానికులు కొనుగోలు చేశారు. అవి ఎంత...