ಶಿವಮೊಗ್ಗ ದಲ್ಲಿ ಮಾಜಿ ಸಚಿವ ಈಶ್ವರಪ್ಪ ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿ ; ಬಂಡಾಯ ಅಭ್ಯರ್ಥಿ ಆಗಿ ನಿಲ್ಲಲು ಬೆಂಬಲಿಗರ ಒತ್ತಾಯ
ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಮಾಲಿನ್ಯ ನಿಯಂತ್ರಣ ಮಂಡಳಿಯಲ್ಲಿ 152 ಹುದ್ದೆಗಳಿಗೆ ನೇರನೇಮಕಾತಿ
What did Deve Gowda say and what did he do?- CM Siddaramaiah explains through Deve Gowda’s words
ಎನ್ ಡಿಎ ತೆಕ್ಕೆಗೆ ಜೆಡಿಎಸ್: ಯಡಿಯೂರಪ್ಪ ಸೇರಿ ರಾಜ್ಯದ ಹಲವು ಬಿಜೆಪಿ ಮುಖಂಡರಿಂದ ಸ್ವಾಗತ
ಬಿಜೆಪಿಗೆ ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಸೋಲಿನ ಭಯ ಕಾಡುತ್ತಿದೆ ; ಸಿಎಎ ಜಾರಿ: ಬಿಜೆಪಿಯ ಚುನಾವಣಾ ಗಿಮಿಕ್ : ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸಿದ್ದರಾಮಯ್ಯ
ಶಿವಮೊಗ್ಗ ದಲ್ಲಿ ಮಾಜಿ ಸಚಿವ ಈಶ್ವರಪ್ಪ ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿ ; ಬಂಡಾಯ ಅಭ್ಯರ್ಥಿ ಆಗಿ ನಿಲ್ಲಲು ಬೆಂಬಲಿಗರ ಒತ್ತಾಯ
ಅಂಗನವಾಡಿ ಕಾರ್ಯಕರ್ತೆಯರು-ಸಹಾಯಕಿಯರು, ಆಶಾ ಕಾರ್ಯಕರ್ತೆಯರ, ವಿಕಲ ಚೇತನರ ಬೇಡಿಕೆಗಳಿಗೆ ಸ್ಪಂದಿಸಿದ  CM
ಒಕ್ಕಲಿಗರಿಗೆ ಮಾರಕವಾಗಲಿದೆಯೇ…!? ಸಾಮಾಜಿಕ ಹಾಗೂ ಶೈಕ್ಷಣಿಕ ಸಮೀಕ್ಷಾ ವರದಿ…..
ದುಬೈ ಒಕ್ಕಲಿಗರ ಸಂಘದಿಂದ ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ಮಹಿಳಾ ದಿನಾಚಾರಣೆಯ ಅಂಗವಾಗಿ ಮಹಿಳಾ ಸಾಧಕಿಯರಿಗೆ ಸನ್ಮಾನ
ಒಕ್ಕಲಿಗ ಯುವ ಬ್ರಿಗೇಡ್‌ ಮತ್ತು ಎನ್‌ಆರ್‌ಐ ಒಕ್ಕಲಿಗರ ಬ್ರಿಗೇಡ್‌ ವತಿಯಿಂದ   ಆಯೋಜಿಸಿದ್ದ ಉದ್ಯೋಗ ಮೇಳ ಯಶಸ್ವಿ
ಶ್ರೀ ಬಾಲರಾಮ ದೇವರ ಪ್ರಾಣ ಪ್ರತಿಷ್ಠೆ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಮಾಜಿ ಪ್ರಧಾನಿಗಳ ಕುಟುಂಬ

తెలుగు

Its Telugu Content

తుదిశ్వాస విడిచిన నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ

తుదిశ్వాస విడిచిన నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ

కైకాల సత్యనారాయణ (1935 జులై 25 - 2022 డిసెంబరు 23) తెలుగు సినిమా సీనియర్ నటుడు, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. 60 సంవత్సరాల సినీజీవితంలో ఉన్న ఆయన 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక,...

Read more

శ్రీనివాస్ వాసుదేవ్ కు ఉత్తమ విమర్శ వ్యాస పురస్కారం

శ్రీనివాస్ వాసుదేవ్ కు ఉత్తమ విమర్శ వ్యాస పురస్కారం

నవ సాహితి ఇంటర్నేషనల్ సంస్థ వారు ఎంపిక చేసిన ఉత్తమ విమర్శ వ్యాసానికి మాడభూషి కళా పరిషత్ ద్వారా అఫ్సర్ కవిత్వం గురించి రాసిన విమర్శనా వ్యాసానికి ఈ పురస్కారం దక్కగా,రచయిత, బెంగులూరు వాసి, డా. శ్రీనివాస్ వాసుదేవ్ కి, ఆంధ్రజ్యోతి...

Read more

ప్రతి విద్యార్థిని దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి —- జిల్లా ఎస్ పి రాహుల్ దేవ్ శర్మ

ప్రతి విద్యార్థిని దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి —- జిల్లా ఎస్ పి రాహుల్ దేవ్ శర్మ

ఏలూరు, జూలై 23: పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ శుక్రవారం సి.అర్.అర్.రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినిలకు దిశ యాప్ గురించి సంపూర్ణంగా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలు,బాలికల సంరక్షణ కొరకు ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన దిశ యాప్ గురించి...

Read more

సింగరేణి మాజీ డైరెక్టర్ ఎన్. బి.కె. మూర్తి మృతి… నివాళులు అర్పించిన రంగన్నగూడెం గ్రామా ప్రజా ప్రతినిధులు…

సింగరేణి మాజీ డైరెక్టర్ ఎన్. బి.కె. మూర్తి మృతి… నివాళులు అర్పించిన రంగన్నగూడెం గ్రామా ప్రజా ప్రతినిధులు…

సింగరేణి మాజీ డైరెక్టర్ ఎన్. బి.కె. మూర్తి మృతి…*నివాళులు అర్పించిన రంగన్నగూడెం గ్రామా ప్రజా ప్రతినిధులు… *కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రంగన్న గూడెం లో ప్రాథమిక విద్యను అభ్యసించిన ప్రముఖ మైనింగ్ ఇంజనీర్ ,సింగరేణి కాలరీస్ డైరెక్టర్ టెక్నికల్ గా పని...

Read more

విద్యాశాఖ, అంగన్‌వాడీలలో నాడు–నేడుపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.

విద్యాశాఖ, అంగన్‌వాడీలలో నాడు–నేడుపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.

మొదటి విడత నాడు – నేడు, నూతన విద్యావిధానం, రెండో విడత నాడు–నేడు, విద్యాకానుక సంబంధిత అంశాలపై సీఎం సమగ్ర సమీక్ష.నూతన విద్యావిధానంపై కొలిక్కి వచ్చిన కసరత్తుఅధికారులకు కీలకమైన అదేశాలు జారీ చేసిన సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కీలక...

Read more

ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలల పునఃప్రారంభం: సీఎం జగన్‌…!

ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలల పునఃప్రారంభం: సీఎం జగన్‌…!

విద్యాశాఖలో నాడు-నేడుపై సీఎం వైఎస్ జగన్ సమీక్షఅమరావతి : విద్యాశాఖకు సంబంధించిన నాడు-నేడు కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష చేపట్టారు. ఆగస్టు 16 నుంచి పాఠశాలల పునఃప్రారంభం చేయాలని, అప్పుడే మొదటి విడత...

Read more

వచ్చే ఏడాది కి అన్ని పనులు పూర్తి చేయాలి నిర్వాసితుల కాలనీలు నాణ్యత తో నిర్మించాలి వచ్చే నెలలోపునరావాస కాలనిల్లో పర్యటిస్తా సి ఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి

శ్రీవారికి రూ.1.8 కోట్ల స్వర్ణనందకం విరాళం

ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ మోహన్ రెడ్డి సోమవారం పోలవరం ప్రాజెక్టుప్రాంతం లో పర్యటించారు.గుంటూరు జిల్లా లోని తాడేపల్లి నుంచి నేరుగా పోలవరంకు హెలికాప్టర్‌లో చేరుకున్నారు.హెలిపాడ్‌ వద్ద మంత్రులు, ఉభయ గోదావరి జిల్లాల ప్రజా ప్రతినిధులు, అధికారులు సీఎం కి స్వాగతం పలికారు.హెలిపాడ్‌ వద్దనున్న...

Read more

నెల్లూరు జిల్లాలో నకిలీ కోడిగుడ్ల కలకలం

శ్రీవారికి రూ.1.8 కోట్ల స్వర్ణనందకం విరాళం

వరికుంటపాడు: నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో నకిలీ కోడిగుడ్లు కలకలం సృష్టించాయి. మండల కేంద్రానికి సమీపంలోని ఆండ్రావారిపల్లెలో ఓ వ్యక్తి ఆటోలో కోడిగుడ్లను అమ్మకానికి తెచ్చాడు. 30 కోడి గుడ్లు రూ.130 అని చెప్పడంతో స్థానికులు కొనుగోలు చేశారు. అవి ఎంత...

Read more
Page 1 of 8 1 2 8